Friday, April 26, 2024

కొత్త‌గా 656క‌రోనా కేసులు.. ఏడుగురు మృతి

నేడు కొత్త‌గా 656క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఏడుగురు క‌రోనాతో మృతి చెందారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,67,967 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 07 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,30,553 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,034 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 790 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,30,380 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 1,03,328 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement