Tuesday, April 30, 2024

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ​ ఎన్​కౌంటర్​… ఆరుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులుహతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కి చెందిన వారిగా గుర్తించారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా..మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. మరో ఇద్దరు ముష్కరులు ఎవరనేది భద్రతా బలగాలు పరిశీలిస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement