Sunday, April 28, 2024

జమ్మూకశ్మీర్ లో భూకంపం.. తీవ్రత 5.1గా నమోదు

జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. భూకంపం రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement