Friday, April 26, 2024

4th Test : లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు 75/2

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా 27 పరుగులు, స్టీవెన్ స్మిత్ 2 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement