Wednesday, May 8, 2024

కొత్త‌గా 4,272క‌రోనా కేసులు-27మంది మృతి

నేడు కొత్త‌గా 4,272కేసులు న‌మోద‌య్యాయి.కాగా 27మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,83,360 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 40,750 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 27 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,611 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4474 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,13,999 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 21 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement