Monday, May 6, 2024

1st Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్.. 85/3

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ మొదటి రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ జట్టు, ఆ తర్వాత బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడుతున్నారు. రిషబ్ పంత్ 29 పరుగులు, ఛటేశ్వర్ పుజారా 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement