Thursday, April 25, 2024

సీఎం కేసీఆర్ రైతురాజ్యం తెస్తారు.. మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఆర్ రైతురాజ్యం తెస్తారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రైతులను 13నెలలు ఢిల్లీ రోడ్లపై బీజేపీ కూర్చోబెట్టిందన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేసీఆర్ ఉద్యమం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ సూచనల మేరకు పనిచేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement