Friday, April 26, 2024

1st Test : 118 పరుగుల వద్ద అశ్విన్ (23) ఔట్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు మొదటిరోజు 77 పరుగులకు ఒక వికెట్ కోల్పోగా.. రెండో రోజు 118 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 23 పరుగులు చేసి ముర్పే బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement