Monday, May 6, 2024

Breaking: రెండో టీ20లోనూ టీమిండియా త‌డ‌బ్యాటు.. సౌథాఫ్రికాకు త‌క్కువ టార్గెట్‌!

సౌథాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా తడబడింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జ‌ట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి కేవ‌లం 148 పరుగులు మాత్ర‌మే చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (40: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక .. దక్షిణాప్రికా గెలవాలంటే 120 బంతుల్లో 149 పరుగులు చేయాల్సి ఉంటుంది.. కాగా, సౌథాఫ్రికా 13.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 100 ప‌రుగులు చేసింది. 10గంట‌ల స‌మ‌యానికి మ్యాచ్ ఇంకా కొన‌సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement