Saturday, May 4, 2024

సెప్టెంబర్‌ 20 నుంచి ఆసీస్‌తో టీ20 సిరీస్‌..

ఆస్ట్రేలియాతో సెప్టెంబర్‌ 20 నుంచి భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం వెల్లడించింది. సెప్టెంబర్‌ 20న మొహాలీ వేదికగా తొలి టీ20, 23న నాగ్‌పూర్‌, 25న హైదరాబాద్‌లో మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది.

ఆ తర్వాత సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ భారత జట్టు ఆడనుంది. సెప్టెంబర్‌ 28న తిరువనంతపురం వేదికగా తొలి టీ20 ఆడనుంది. అక్టోబర్‌ 2న గువహటి, 4న ఇండోర్‌లో మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. అక్టోబర్‌ 6న లక్నో, 9న రాంచీ, 11న ఢిల్లిd వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement