Sunday, April 28, 2024

Ind vs Eng : రవీంద్ర జడేజా అజేయమైన సెంచరీ

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ రవీంద్ర జడేజా అజేయమైన సెంచరీ చేశాడు.

టీ బ్రేక్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి ఔటవ్వగా.. ఆ తర్వాత జడేజా సెంచరీ చేశాడు. 198 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్సర్లతో వంద పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. జడేజా సెంచరీ పూర్తి చేసే సమయానికి భారత్ జట్టు 315 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement