Sunday, April 28, 2024

AP: తిరుపతి జూలో విషాదం.. వ్యక్తిని చంపేసిన సింహం

తిరుపతి: లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి హతమార్చింది. తల భాగాన్ని పూర్తిగా తినేసింది. తిరుపతి జూ పార్కులో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. జూపార్కు అధికారులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement