Saturday, May 4, 2024

IPL | దంచికొట్టిన పంజాబ్​.. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

ముంబయితో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ దంచికొట్టింది. తొలుత నాలుగు వికెట్లు పోగొట్టుకుని కష్టాల్లో పడ్డ జట్టును శామ్​ కరణ్​ (55), హరిప్రీత్​సింగ్​ భాటియా (44) ఆదుకున్నారు. వీరితోపాటు చివరలో జితేశ్​ శర్మ (25) గట్టిగా బాదడంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక ముంబయి టార్గెట్​ 215 పరుగులుగా ఉంది..

ఇక.. ముంబయి బౌలర్లలో పీయూష్​ చావ్లా 2, గ్రీన్​ 2, అర్జున్​ తెందూల్కర్​, జాసన్​ బెండ్రఫ్​, ఆర్చర్​ తలా ఒక వికెట్​ పడగాట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement