Friday, April 26, 2024

Breaking: మ‌ళ్లీ ఆగిన మ్యాచ్‌.. వాన త‌గ్గిన త‌ర్వాతే ఆట‌!

ఇండియా, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న టీ20 ఫైన‌ల్ మ్యాచ్‌కి మ‌రోసారి అంత‌రాయం క‌లిగింది. 3.3 ఓవ‌ర్ల త‌ర్వాత వాన రావ‌డంతో మ‌రోసారి ఆట‌ను నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కాగా ఇప్ప‌టికే ఇండియా 28 ప‌రుగులు చేసి కీల‌క‌మైన రెండు వికెట్ల‌ను కోల్పోయింది. ఇషాన్ కిషాన్ (15), రుతురాజ్ గైక్వాడ్ (10) ప‌రుగులు చేసి అవుట‌య్యారు. ప్ర‌స్తుతానికి రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement