Monday, May 6, 2024

IPL | 7 వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా.. వ‌ర్షంతో ఆగిన మ్యాచ్‌

కోల్‌క‌తా వ‌రుస వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో కూరుకుపోతోంది. ఇంకా 27 బంతుల్లో 54 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. వెంక‌టేశ్ అయ్య‌ర్ (34) ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌య్యాడు. అర్ష‌దీప్‌సింగ్ వేసిన బంతిని పుల్ చేయ‌డంతో స్కిప్పర్​లో ఉన్న ఫీల్డ‌ర్ చేతుల్లో వెళ్లి క‌రెక్ట్‌గా బంతి ప‌డింది. దీంతో వెంక‌టేశ్ పెవిలియ‌న్ చేరాడు. ఇక‌.. 16 ఓవ‌ర్ల‌లో కోల్‌క‌తా 146 ప‌రుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోగా.. వ‌ర్షం రావ‌డంతో తాత్కాలికంగా ఆట‌ను నిలిపేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement