Monday, May 13, 2024

Team India: కింగ్​ ఆఫ్​ క్రికెట్​ కోహ్లీ.. పాక్​పై అద్భత విజయంతో అభినందనల వెల్లువ

ఇవ్వాల పాకిస్తాన్​తో జరిగిన హైటెన్షన్​ టీ20 మ్యాచ్​లో 82 పరుగులతో అద్భతంగా రాణించి.. ఓటమి అంచు నుంచి భారత్​ని బయటపడేసి.. విజయతీరాలకు చేర్చిన విరాట్​ కోహ్లీకి సోషల్​ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తోటి క్రికెటర్లు అయితే ముద్దులతో ముంచెత్తుతూ సంబురాలు చేస్తుంటే.. ఐసీసీ మాత్రం.. తన ట్విట్టర్​లో కింగ్​ ఆఫ్​ క్రికెట్​ అంటూ పేద్ద కుర్చీ వేసి కోహ్లీని అందులో కోర్చోబెట్టిన ఫొటో ఒకటి ట్వీట్టర్​లో షేర్​ చేసింది. ఇక.. సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి కూడా కోహ్లీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్​ ట్వీట్లు ఇక్కడ ఇస్తున్నాం చూడండి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement