Saturday, April 27, 2024

IPL 2024 | హోరెత్తనున్న హైదరాబాద్.. ఉప్పల్‌లో తొలి మ్యాచ్

ఐపీఎల్ 2024 లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా, మొదటి మ్యాచ్‌లో పోరాడి పరాజయం పాలైనప్పటికీ ఈసారి హోమ్ గ్రౌండ్ లో సత్తా చాటేందుకు స‌న్‌రైజర్స్ జట్టు సిద్ధం అవుతుంది. దీంతో రేపటి మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా రేపు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా.. ఈసారి హోం గ్రౌండ్‌లో సత్తా చాటేందుకు సన్‌రైజర్స్ జట్టు సిద్ధమైంది. దీంతో రేపటి మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌‌హెచ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రేపు ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ హోరెత్తనుంది. ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఆరెంజ్ ఆర్మీ హవా సాగనుంది. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఇప్పటికే తెలిపారు. దీంతో పాటు గతంలో మాదిరిగానే.. రాత్రి వరకు మెట్రో ప్రత్యేక సర్వీసులను అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement