Saturday, April 27, 2024

AP | టీడీపీలో భారీగా వైసీపీ నేతల చేరిక

కుప్పం, (ప్రభ న్యూస్ ): కుప్పం నియోజకవర్గం లోని పెద్ద సంఖ్యలో వైకాపా శ్రేణులు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచుకొన్నారు. కొత్తపేట కు చెందిన వాసు అతని వందలాది మంది అనుచరులు, పాటపేట కు చెందిన శ్రీనివాసులు, భాస్కర్, శాంతిపురం కు చెందిన దుబాయ్ గౌడు,తదితరులు తెదేపా లో కి చంద్రబాబు సాదారంగా ఆహ్వానం పలికారు. తెదేపా బలోపేతానికి కొత్త, పాత నాయకులు కలిసి లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement