Wednesday, May 8, 2024

IND vs ENG, 4th Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 34/1..

రాంచీ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కొనసాగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది.

ఇవాళ ఉదయం 306 పరుగులకు 7 వికెట్ల నుంచి ప్రారంభమైన మ్యాచ్ 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో జో రూట్ సెంచరీ చేయగా, అలీ రాబిన్ సన్ హాఫ్ సెంచరీ చేశాడు. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి ఔట్ కాగా, యశస్వి జైస్వాల్ 27 పరుగులు, శుభమాన్ గిల్ నాలుగు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement