Tuesday, April 30, 2024

IPL | హైటెన్షన్​ మ్యాచ్,​ మెరిసిన పంజాబ్​.. చెన్నైపై 4 వికెట్ల తేడాతో విజయం

చెన్నైతో జరిగిన హైటెన్షన్​ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ విజయకేతనం ఎగరేసింది. తొలుత బ్యాటింగ్​ చేసిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. అయితే.. చేజింగ్​లో పంజాబ్​ కాస్త తడబాటుకు గురైనా.. నెమ్మదిగా పుంజుకుని టార్గెట్​ని ఈజీగానే చేరుకుంది. ఈ క్రమంలో పంజాబ్​ 6 వికెట్లు కోల్పోయి.. 201 పరుగులు చేయగలిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్​లో సికిందర్​ రాజా లాస్ట్​ బాల్​కి మూడు పరుగులు తీసి పంజాబ్​ని గెలిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement