Friday, April 26, 2024

Big Breaking | టాస్​ గెలిచి, బౌలింగ్​​​ ఎంచుకున్న పాండ్యా

ఐపీఎల్​ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. తొలి మ్యాచ్​ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. కాగా, చెన్నై, గుజరాత్​ టైటాన్స్​ మధ్య జరిగే మ్యాచ్​లో టాస్​ గెలిచిన గుజరాత్​ టైటాన్స్​ జట్టు బౌలింగ్​​ ఎంచుకుంది. ఇక.. మ్యాచ్​లో తమ సత్తా చాటి పట్టు నిలుపుకోవాలని ఎల్లో ఆర్మీ ఎదురుచూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement