Wednesday, May 15, 2024

వెస్టిండిస్‌తో మొద‌లైన వ‌న్డే మ్యాచ్‌.. ల‌తా దీదీ మృతికి నివాళిగా న‌ల్ల బ్యాండ్లు

భారతరత్న, గాన కోకిల ల‌తా మంగేశ్క‌ర్ మృతికి టీమిండియా ఆట‌గాళ్లు నివాళుల‌ర్పించారు. ఇవ్వాల వెస్టిండిస్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే మ్యాచ్‌లో భాగంగా ఆట ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించింది. ఆదివారం ఉదయం భువి నుంచి దివికేగారు మెలోడీ క్వీన్ ల‌తా మంగేష్క‌ర్‌.. లతా దీదీ క్రికెట్‌ను బాగా ఇష్టపడేవారని, ఎల్లప్పుడూ ఆటకు మద్దతుగా నిలుస్తూ టీమ్ ఇండియాకు ఎంతో స‌పోర్ట్ చేసేవార‌ని క్రికెట‌ర్లు యాది చేసుకున్నారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు.

https://twitter.com/BCCI/status/1490235512258727937
Advertisement

తాజా వార్తలు

Advertisement