Monday, May 6, 2024

Breaking: టీ20 వరల్డ్​ కప్​ నుంచి ఆసీస్​ ఔట్​.. శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్​

టీ20 వరల్డ్​ కప్​ నుంచి ఆస్ట్రేలియా జట్టు అవుటయ్యాంది. ఇప్పటికే వెస్టిండీస్​ జట్టు అర్హత సాధించకపోగా.. ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. ఎంతో టఫ్​ జట్టుగా పేరుగాంచిన ఆసీస్​ సెమీస్​లోకి అడుగుపెట్టకపోవడంపై అభిమానులు హర్ట్​ అవుతున్నారు. అయితే.. ఇవ్వాల (శనివారం) జరిగిన మ్యాచ్​లో శ్రీలంకపై ఇంగ్లండ్​ గెలవడంతో ఆసీస్​కు చాన్స్​ లేకుండా పోయినట్టు తెలుస్తోంది. గ్రూప్​ ఎ నుంచి కివీస్​, ఇంగ్లండ్​ సెమీస్​కు చేరుకున్నట్టు తెలుస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్​ కప్​లో ఆసీస్​ అర్హత సాధించకపోవడంపై స్థానిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement