Monday, May 6, 2024

Asian games – రోయింగ్ లో మరో కాంస్య పతకం – భారత్ ఖాతాలో ఎనిమిది మెడల్స్

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో నేడు జరిగిన రోయింగ్ లో కాంస్య పతకం సాధించింది. పురుషుల ఫోర్ ఈవెంట్ విభాగంలో భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంస్య పతకం లభించింది.

ఇప్పటికే రోయింగ్ విభాగంలో మూడు పతకాలు సాధించిగా, నేడు మరో మెడల్ లభించింది. ఈ నాలుగు మెడల్స్ లో రెండు సిల్వర్, రెండు బ్రొంజ్ మెడల్స్ ఉన్నాయి

భారత్ ఇప్పటి వరకు ఎనిమిది మెడల్స్ సాధించగా, వాటిలో షూటింగులో నాలుగు, రోయింగ్ లో నాలుగు మెడల్స్ ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement