Monday, April 29, 2024

39th Match: 47 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న 39వ ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ శార్ధుల్ ఠాకూర్ పరుగులేమీ చేయకుండానే మహ్మద్ షమీ బౌలింగ్ లో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement