Thursday, May 2, 2024

జ‌ర్న‌లిస్టుల‌కు తెలుగింటి విందు ఇచ్చిన వెంక‌య్య‌ నాయుడు.. ఫొటోలు ఇవిగో!

భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బుధ‌వారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు వీడ్కోలు స‌మావేశం నిర్వ‌హించి ఘ‌నంగా స‌త్క‌రించారు. అయితే.. ఆయ‌న ఢిల్లీలోని జ‌ర్న‌లిస్టుల‌కు త‌న అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అచ్చ‌మైన తెలుగింటి భోజ‌నాన్ని మీడియా ప్ర‌తినిధుల‌కు వ‌డ్డించారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వెంక‌య్య‌.. వారితో క‌లిసి ఫొటోలు దిగారు. జ‌ర్న‌లిస్టులతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement