Monday, April 29, 2024

రాజన్నను దర్శించుకున్న – ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్ నాయ‌క్

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీసమేతంగా దర్శించుకున్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి కోడెకట్టు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సీఎం కేసీఆర్ .. మానుకోట నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని రాజరాజేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement