Sunday, May 19, 2024

నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ ఎదుట రాహుల్ సోమవారం హాజరుకానున్నారు. ఈడీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలను పలు రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement