Saturday, May 4, 2024

కలకలం సృష్టిస్తున్న వ్యాక్సిన్ ల చోరీ కేసు

హైదరాబాద్ కొండాపూర్ ఏరియా హాస్పిటల్ 500 కోవి షీల్డ్ డోసులు మాయం చోరీ కేసులో గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్ చోరీ పై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆస్పత్రి సిబ్బంది, అధికారులు. అయితే కోవిషీల్డ్ మాయం అయిన 19నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది.అతని పైనే అనుమానం, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్పత్రి సూపరింటెండెంట్. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలిసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement