Saturday, April 27, 2024

రెండో శనివారం సెలవు ఇవ్వాల్సిందే

శ్రీకాకుళం జిల్లా శ్రీచైతన్య టెక్నో స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా తెరిచిన స్కూల్ ను తెర వద్దన్న యూనియన్ పై చైతన్య సిబ్బంది దాడికి పాల్పడ్డారు.
యూనియన్ నాయకులను చైతన్య టెక్నో స్కూల్ సిబ్బంది బంధించడం తో కళాశాల యూనియన్ నాయకులు బయటాయించారు. రెండవ శనివారం నాడు చైతన్య పాఠశాల తెరిచి ఉంచడంతో,ఇతర సంఘ నాయకులు అక్కడికి చేరుకున్నారు.దీనితో పిల్లలను హడావిడిగా స్కూల్స్ నుంచి యాజమాన్యం బయటకు పంపించేసింది. స్కూల్ ఆందోళన వాతావరణం నెలకొనడంతో పోలీసులు వచ్చి సద్దుమణిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement