గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నల్లవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో చేజర్ల మండల పరిధిలోని ఐదు గ్రామల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిత్యావసర సరుకులకు మండల కేంద్రానికి వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గని నల్లవాగు ఉదృతి
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement