Wednesday, May 1, 2024

గుల్ మార్గ్ లో మంచు తుపాను – ఇద్ద‌రు విదేశీ టూరిస్ట్ లు దుర్మ‌ర‌ణం

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో మంచు ఉప్పెన బీభ‌త్సం సృష్టించింది..ఇక్క‌డ ల స్కీ రిసార్ట్‌ను భారీ హిమపాతం ముంచేసింది. ఈ అవ‌లాంచ్ ప్ర‌మాదంలో ఇద్ద‌రు విదేశీ టూరిస్ట్ లు మ‌ర‌ణించారు.. మ‌రో 19 మందిని అధికారులు స‌కాలంలో మంచుని తొలగించి ర‌క్షించారు.. ఒక్కసారిగా మంచు ముంచెత్తడంతో పర్యాటకులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని బారాముల్లా పోలీసులు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement