Tuesday, May 7, 2024

డ్యాంలోకి దూకిన ఇద్దరు విద్యార్థినీలు.. ఒకరు మృతి

ల‌క్ష్మీపూర్ డ్యాంలోకి ఇద్ద‌రు విద్యార్థినీలు దూక‌గా.. ఒక‌రు మృతిచెంద‌గా.. మ‌రొక‌రిని కాపాడిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైనాథ్ మండ‌లంలోని ల‌క్ష్మీపూర్ డ్యాంలోకి దూక‌డంతో ఒక‌రు చ‌నిపోగా… కాపాడిన విద్యార్థినీని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జైనాథ్ మోడ‌ల్ స్కూల్ లో విద్యార్థినీలు టెన్త్ చ‌దువుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement