Tuesday, April 30, 2024

బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి ..!

మడకశిర :గుడిబండ మండలg గుడిదల్లిలో ఇద్దరు చిన్నారులు పశువులు మేపడానికి వెళ్లి బావిలో పడి మృతి చెందారని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. అయితే చనిపోయిన చిన్నారులు భరత్, హరి లు అన్నదమ్ములు. ఇద్దరు చిన్నారుల మృతిపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సంఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement