Sunday, April 28, 2024

Earthquake:వ‌ణికిన హిమాల‌య‌… మ‌రోసారి భూ ప్రకంపణలు

హిమాలయ దేశం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్ జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయింది.అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement