Thursday, May 9, 2024

Big Breaking | తమిళనాడులో ఘోరం.. లారీ, కారు ఢీకొని ఏడుగురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెంగం దగ్గర ఇవ్వాల (ఆదివారం) కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement