Thursday, May 2, 2024

Breaking: విషవాయువులు లీకై.. ముగ్గురు కార్మికులు మృతి

విషవాయువులు లీకై ముగ్గురు కార్మికులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శ్రీ పెరంబదూర్ లో విషవాయువులు లీకై ఈ ఘటన జరిగింది. హాస్టల్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement