Monday, May 6, 2024

రెండు ద్విచక్ర వాహనాలు డి ముగ్గురు స్పాట్ డెడ్

తాంసి : మండలంలోని హాసనాపూర్ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైకు ఢీకొన్నాయి ఈ ఘటనలో కిన్వాట్ జిల్లా అందుబొరి గ్రామానికి చెందినవారు ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు… ఇద్దరికి తీవ్రగాయాలు కాగా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కిణ్వట్ జిల్లా ప్రామాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement