Monday, May 6, 2024

27న బ్రేక దర్శనాలు రద్దు

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమం జనం కారణంగా ఈనెల 27 న బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. కాగా డిసెంబర్‌ 27న ఉదయం 6 నుంచి 12 గంటల వరకు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కారణంగా సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement