Thursday, May 2, 2024

స్కూటీ డిక్కీలో రూ.1.90లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

ఏపీలోని సత్యసాయి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లాలోని ధర్మవరం సుదర్శన కాంప్లెక్స్ దగ్గర చోరీ జరిగింది. స్కూటీ డిక్కీలో ఉన్న రూ.1.90లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement