ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 56,211 పాజిటివ్ కేసులునమోదయ్యాయి.మరోవైపు చికిత్స పొందుతూ 271మంది మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,95,855 చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,13,93,021 కి చేరింది.మరోవైపు ఇప్పటివరకు 5,40,720 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.అలాగే ఈ మహమ్మారి కారణంగా 1,62,114 మంది మృతి చెందారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement