Tuesday, April 30, 2024

ద హంట్ బిగిన్స్..

ప్ర‌భాన్యూస్: సీనియ‌ర్ న‌టుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఇక ఈ సినిమా తర్వాత న‌ట‌డు బాలకృష్ణ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మ‌రో సినిమా చేయడబోతున్నారు. ద హంట్ బిగిన్స్ అంటూ మైత్రి మూవీ మేకర్స్ అఫిశియ‌ల్ గా ఈ న‌వంబ‌ర్ 13 ఉదయం 10.26 గంటలకు ముహుర్తం ఫిక్స చేశారు. అయితే ఈ సినిమాకు టైటిల్ పిక్స్ కానప్పటికీ..సినిమా హీరోయిన్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటించ‌బోతుంది, డైరెక్ట‌ర్ మ‌లినేని గోపిచెంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది ఈ చిత్రం..

Advertisement

తాజా వార్తలు

Advertisement