Friday, April 26, 2024

శ్రీరామ్ సాగర్ కి పోటెత్తిన వ‌ర‌ద‌… 9 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగువ గోదావరి నదిలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద కాలువ ద్వారా పదివేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement