Tuesday, May 14, 2024

సామ్ సంగ్ ఎస్22 అల్ట్రా… కిర్రాక్ లేపుతుందంతే..

Hyderabad: Samsung కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S22 అల్ట్రా సిరీస్ శనివారం ఆవిష్కరించబడింది. హైటెక్ సిటీలోని హోటల్ టైర్డెంట్‌లో జరిగిన ప్రీ-లాంచ్ ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంజాగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్ మరియు మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ యజమాని సమీర్ మహ్మద్‌తో పాటు కొరియాలోని శాంసంగ్ హెడ్‌క్వార్టర్స్ నుండి సీనియర్ ప్రొఫెషనల్ జిహాంగ్ కిమ్, సౌత్ ఎక్స్‌పాక్ట్ మరియు ఎరిక్ యున్ పాల్గొన్నారు.

భారతదేశంలో సామ్ సంగ్ ఎస్22 అల్ట్రా సేల్ మార్చి 11 న ప్రారంభం కానున్నాయి.. కొన్ని తిరుగులేని ఆఫర్‌లను పొందేందుకు ఇప్పుడే ముందస్తుగా బుక్ చేసుకోండి. అంటూ ప్ర‌చారం చేస్తుంది సామ్ సంగ్..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement