Friday, May 3, 2024

స‌ముద్రంలో ఇరుక్కుపోయిన బోటు

గుంటూరు జిల్లాలో స‌ముద్రంలో బోటు ఇరుక్కుపోయింది. నిజాంప‌ట్నం హార్బ‌ర్ కు 4కిలోమీట‌ర్ల దూరంలో బోటు ఉంది. శ్రీలంక‌కు చెందిన బోటుగా మెరైన్ పోలీసులు గుర్తించారు. మ‌త్స్య‌కారులు అధికారుల‌కు స‌మాచార‌మిచ్చారు. ఒడ్డుకు తీసుకువ‌చ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement