Friday, May 3, 2024

Odissa – గంజాం జిల్లాలో రెండు బస్సులు ఢీ – 10 మంది దుర్మరణం

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిగపహండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం బెర్హంపూర్ లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించారు.

https://twitter.com/Cricket_Vibe1/status/1673165973665243136?t=Tkv9R–_mFIcQWp7Fz2lyA&s=19

Advertisement

తాజా వార్తలు

Advertisement