Sunday, May 5, 2024

తెలంగాణ టీడీపీలో విషాదం.. సీనియర్ నేత మృతి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు కార్యదర్శి తుమ్మల గాంధీ (61) ఈ రోజు ఉదయం 7 గంటలకు తనస్వగృహంలో కన్నుమూశారు. ములుగు జిల్లా గోవిందరావుపెట మండలానికి చెందిన తుమ్మల గాంధీ గుండెపోటుతో మరణించారు. దీంతో టీ.టీడీపీ నేతలు ఆయన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చెకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు. ఈ మేరకు మహబూబాబాద్‍ పార్లమెంట్‌ తెలుగు దేశం పార్టీ తరుపున తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement