Friday, April 26, 2024

ఉమెన్స్‌ టీ20 వరల్డ్ కప్‌ – విండీస్ పై టీమిండియా ఘన విజయం

ఉమెన్స్‌ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా . బుధవారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగా చేధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ..విండీస్‌ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళా క్రికెటర్లు రెచ్చిపోయారు. నాలుగో ఓవర్‌లోనే స్మృతి మంధన్నా (10) నిరాశప్పటికీ.. షఫాలీ వర్మ (28) నిలకడగా ఆడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిచాఘోష్‌ (44*), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (33) రాణించారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 18.1 ఓవర్‌లోనే విండీస్‌ నిర్దేశించిన టార్గెట్‌ను చేధించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement