Sunday, April 28, 2024

ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిశారు. ఇటీవల నందిగామలో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాళ్ల దాడిపై టీడీపీ నేతలు ఆధారాలు సమర్పించారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement