Wednesday, May 8, 2024

జార్ఖండ్ సీఎం‎కు సుప్రీంకోర్టులో ఊరట

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‎కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్ స్కాం కేసులో సోరెన్‎పై విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చింది. అయితే ఈ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే విచారణకు సైతం హాజరుకాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement